Archive for the ‘Suryaa’ Category
సెజ్ బాధితులకు 94 వేల ఓట్లు
స్టేషన్ మహబూబ్నగర్, మేజర్న్యూస్: మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన 15 మంది సెజ్ బాధితులు 80వేలకు పైగా ఓట్లు సాధించడం గమనార్హం. తాము లక్ష ఓట్లు సాధిస్తామని బాధితులు మొదటినుంచి ప్రకటిస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఓట్లు రావడం విశేషం. వారిలో రవీందర్గౌడ్ అనే బాధితుడు 13,396 ఓట్లు సాధించగా, కర్రె జంగయ్య 11,268 బుడిగెజంగం లక్ష్మమ్మ 9,811, వీరితో పాటు బీఎస్పీ అభ్యర్థిగా సెజ్ బాధితుడైన పాలెం సుదర్శన్గౌడ్ సైతం బరిలో ఉన్నారు, ఇతడు 13,593 ఓట్లు సాధించారు. ఇవి కలిపితే సెజ్ బాధితులకు పోలైన ఓట్లు 94 వేలు దాటుతున్నాయి. Read the rest of this entry »






