Posts Tagged ‘పర్యటన’
సెజ్లపై పోరాటానికి మార్గదర్శులు పోలేపల్లి బాధితులు
(ఆన్లైన్ ప్రతినిధి-మహబూబ్నగర్) భూమి అంటే ఆత్మగౌరవం, అస్థిత్వం, ఆచారం, వార సత్వం, సంస్కృతి, ఆత్మరక్షణ, సార్వ భౌమాధికారం, జీవన విధానం, ఒక జ్ఞాపకం అన్న విషయాన్ని పోలేపల్లి సెజ్ బా ధితుల పోరాటం ప్రపంచానికి చాటి చెప్పింది. వారి పోరాటం అందరికీ మార్గదర్శకమైంది. ఇటీవల ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పోలేపల్లి సెజ్ను సందర్శించారు. అయితే ఆయన నిజమైన బాధితులను కలుసుకోకుండానే తాను వచ్చిన పనిని ముగించుకున్నారు. దీని పట్ల అసంతృప్తికి గురైన బాధితులు చిరంజీవి ప్రసంగం సాగుతుండగానే పక్కకు వెళ్లి నిరసన గళం విప్పారు. చిరంజీవి ప్రసంగాన్ని ముగించుకుని వెళ్లిపోయినా బాధితులు తమ లక్ష్యాన్ని వీడలేదు. విషయం తెలుసుకున్న చిరంజీవి మళ్లీ వెనక్కి వచ్చి వారిని కలిశారు. అరగంట సేపు కూర్చుని వారి సమస్యలను తెలుసుకున్నారు. పోలేపల్లి పోరాటానికి ఉన్న శక్తి ఇది అని వారు చాటగలిగారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సెజ్లపై పోరాటం చేయడానికి పోలేపల్లి మార్గదర్శిగా మారింది.
చిరంజీవి ప్రచారం కోసమే పోలేపల్లి వెళ్లారు: మల్లు రవి
హైదరాబాద్, సెప్టెంబర్ 28(ఆన్లైన్ సిటీబ్యూరో): ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి రాజకీయం పరిజ్ఞానం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే మల్లు రవి విమర్శించారు. ఇటీవల మహబూబ్నగర్ జిల్లా పోలేపల్లిలో పర్యటించినపుడు ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. ఓ పక్క సెజ్లకు అనుకూలమంటూనే.. మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, సెజ్ బాధితులకు అన్యాయం చేస్తోందంటూ చిరంజీవి ఆరోపిస్తున్నారని మల్లు రవి విమర్శించారు. Read the rest of this entry »
Polepally SEZ oustees pour out woes to Chiru
Express News Service | HYDERABAD: Praja Rajyam party president Chiranjeevi’s visit today to Polepally, near Jadcherla, in Mahaboobnagar district where a Special Economic Zone (SEZ) is to come up evoked mixed reactions from the farmers whose lands had been acquired by the government for a ‘‘pittance’’.
Though he was quite vocal in coming down on the State Government for ‘‘mortgaging’’ the interests of farmers to major industrial houses, his silence on how he would do justice to them left some villagers disheartened.
Chiranjeevi Polepally Meeting Photos
IdleBrain.com – a leading film portal on Telugu Film industry has put a large collection of Chiranjeevi’s Polepally meeting photos online. Click on the link given below to view those pictures:
http://idlebrain.com/news/functions/chiranjeevi-polepalli.html
భూముల్ని బలవంతంగా లాక్కునేవారు దళారీలు, రౌడీలు
Videos : Chiranjeevi visit to Polepally
Chiru promises better times
Special Correspondent
Polepalli (Mahbubnagar dist.): Actor-turned-politician Chiranjeevi spent two hours at the homes of three families who were displaced when they lost their lands to the Pharma Special Economic Zone (SEZ) in the year 2001-02.
The first family to play host was that of Shankaraiah Goud who died earlier this year, unable to bear the financial strain that he had to bear after he lost his land.
Chiranjeevi finds fault with SEZ policies of previous regimes
- By Suresh Krishnamoorthy
Polepalli (Mahbubnagar dist.): Praja Rajyam president Chiranjeevi on Friday launched an attack on previous governments for not considering the interests of farmers while establishing Special Economic Zones.
Expressing concern over the plight of farmers displaced by the Pharma SEZ here, he said, “While SEZs are essential as they spawn industrial development, they cannot be set up by depriving poor farmers of their land.” As many as 56 out of the 250 SEZs in the country were in Andhra Pradesh, and it was regrettable that they were carved out of fertile lands owned by poor farmers. “It is not real development when it is achieved at the cost of hungry stomachs.”
భూమికి భూమి! పోలేపల్లి బాధితులకు చిరు హామీ
సెజ్లు కావాల్సిందే కానీ.. పచ్చటి భూములు ఇవ్వొద్దు
అభివృద్ధికి ఇది కాదు అర్ధం పేదలను కొట్టి పెద్దలకా?
గద్దల్లా వాలిపోతున్నారు బాధితుల్లో ఒక్క నేతా లేడే..!
ఇదేనా రైతు రాజ్యం? చిరంజీవి సూటి ప్రశ్న

‘నేను పరామర్శకు వస్తున్నానని తెలిసి ఎన్ని శంకుస్థాపనలు జరిగాయో! ఆ శిలాఫలకాల సిమెంటు తడి కూడా ఆరలేదు. మీ కష్టాలు ఇంకా ఎన్నాళ్లో ఉండవు. పీఆర్పీని మీ భుజస్కంధాలపై వేసుకుని నడిపించండి. అన్న మాట అన్నట్టుగా నెరవేర్చే బాధ్యత నాది. భూ సత్యాగ్రహం చేస్తున్న బాధితులకు నా అభినందనలు. భూమిని కాపాడుకోవడం కోసం పోరాడి మరణించిన ఉపేందర్రెడ్డికి నివాళులర్పిస్తున్నాను. ఆయన ఆశయాలు వృథాకావు.
Photos : Chiranjeevi visit to Polepally
సెజ్ బాధితులకు ప్రజారాజ్యం అండ-దండ
పోలెపల్లి భూ నిర్వాసితులకు ‘చిరు’ హామీ
పోలేపల్లి, సెప్టెంబర్ 26 : సెజ్ బాధితులకు ప్రభుత్వం ఏమీ చేయకపోయినా, ప్రజారాజ్యం పార్టీ అండగా నిలుస్తుందని శుక్రవారం చిరంజీవి హామీ ఇచ్చారు. నిరుపేదల నుంచి భూములు తీసు కున్న ప్రభుత్వం వారికి మౌలిక వసతుల కల్పన మరచిందని ‘చిరు’ అస్త్రాలు సంధించారు. పోలే పల్లిలో తన పర్యటన గురించి తెలుసుకున్న ప్రభుత్వం ఆగమేఘాల మీద ఏదో చేయాలని ప్రయత్నించిందని, అయితే ఇంకా ఆరని సిమెంటు తడి వారి నిబద్దతను ప్రశ్నిస్తోందని అన్నారు.
Read the rest of this entry »
చిరంజీవి పోలేపల్లి పర్యటన వార్తలు
పోలేపల్లి చేరుకున్న చిరంజీవి
మహబూబ్నగర్ : పోలేపల్లి సెజ్ బాధితులను పరామర్శించేందుకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆ గ్రామానికి చేరుకున్నారు. ఆర్థిక మండలికి వ్యతిరేకంగా గ్రామస్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించారు.
కొన్నాళ్లలో పరిస్థితులు మారుతాయి : చిరంజీవి
మహబూబ్నగర్ : పోలేపల్లి సెజ్బాధితులను పరామర్శించేందుకు చిరంజీవి జిల్లాకు చేరుకున్నారు. గుండ్లగడ్డ తండాలో బాధితులను పరామర్శించారు. ఇంటింటికీ తిరుగుతూ… ప్రజలతో మాట్లాడారు. పేదల త్యాగం పెద్దల మరం అవుతోందని విమర్శించారు. కొన్నాళ్లు వేచిచూడాలని.. తాము అధికారంలోకి రాగానే పరిస్థితులు మారుతాయని హామీ ఇచ్చారు.
పాలమూరుకు…’చిరు’గాలి
* పోలేపల్లికి నేడు ప్రజారాజ్యం అధినేత * జనసమీకరణకు నేతల సన్నాహాలు * అభిమానుల కోలాహలం షురూ
న్యూస్టుడే, మహబూబ్నగర్ : ఆత్మీయులను కోల్పోయి…ఆసరా లేక…ఏళ్లుగా పోరాటం చేసి… కన్నీరు కార్చి… ఫలితం లేక బీడు భూమిలా ఎండిపోయాయి వారి జీవితాలు… సరైన తిండి లేక ఎముకలు తేలాయి…అయిన వారు చనిపోతే కనీసం పూడ్చేందుకు కూడా జాగా లేదు…ఎవరో వస్తారని…ఏదో చేస్తారని ఏళ్లుగా ఎదురు చూశారు…కాని వారి ఆశ ఆడియాశే అయింది… Read the rest of this entry »
సెజ్ బాధితుల సత్యాగ్రహం ప్రారంభం..

... not like this, do come in some nice suits & suitCASES, the Chief Minister will give more lands than he took!
(ఆన్లైన్ ప్రతినిధి-మహబూబ్నగర్) : మా భూములు మాకు ఇవ్వాలని పోలేపల్లి సెజ్ బాధితులు గురువారం అరవిందో ఫార్మా కంపెనీ ఎదుట సత్యాగ్రహం ప్రారంభించారు. అక్టోబర్ రెండో తేదీ వరకు సాగే ఈ సత్యాగ్రహంలో స్వచ్ఛందంగా పనులు మానుకుని బాధిత కుటుంబాలతోపాటు కంపెనీలో పని చేస్తున్న ప్రతి ఒక్కరు పాల్గొనాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. Read the rest of this entry »
నేడు పోలేపల్లిలో చిరు పర్యటన
సెజ్ బాధితులకు మద్దతు
హైదరాబాద్, న్యూస్టుడే: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా పోలేపల్లిని సందర్శించనున్నారు. అక్కడి సెజ్ బాధిత రైతులతో మాట్లాడనున్నారు. భూసేకరణతో కూలీలుగా మారిన రైతులు కొందరు బుధవారం రాత్రి చిరంజీవిని కలిశారు. భూసేకరణ ఫలితంగా వారి జీవితాలు ఎంత దారుణంగా మారాయో వివరించారు. తమ ఆందోళనకు మద్దతివ్వాలని కోరారు. Read the rest of this entry »















